శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు
శంకర్పల్లి : 11వ శతాబ్ధంలో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి పూజలు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. శని�
శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డ�