నకిలీ వీసాలు తయారు చేసి.. కువైట్కు పంపిస్తున్న ముఠా పట్టుబడింది. గురువారం శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ వివరాలు వెల్లడించారు. నకిలీ వీసాలతో ఎనిమిది మంది మహిళలు కువైట్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు రా�
ఇల్ల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఓ వృద్ధురాలిని, ఆధారాలు లభించొద్దనే ఉద్దేశంతో 9ఏండ్ల చిన్నారిని దారుణంగా హత్యచేసిన కేసును 24గంటల్లోనే శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. హత్యచేసిన బిహార్కు చెందిన వ్�
ఆన్లైన్లో క్రికేట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.