బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్
BRS Protest | కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మహా ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు.
గులాబీ దళం కదం తొక్కింది. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రపై భగ్గుమన్నది. పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ పథక
ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�
కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నల్లగొండ, సాగర్ మాజీ �
BRS Protest | పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాని కల్పించేందుకు అమలు అవుతున్న కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తున్నాయి. ఆడ పిల్లల పెండ్లీలు చేయాలంటే గతంలో అష్ట కష్టాలు పడే వారు. చాలీ చాలనీ సంపాదనతో ఆడ బిడ్డల పెండ్లిల్లు చేయాలంటే త�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.