సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని, ప్రభుత్వానికి వి�
గ్రామ పంచాయతీల్లో పైసల్లేకుండా పోయా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో జీపీల్లో ఖజానా ఖాళీగా ఉంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు నె�
అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నూతన శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్'ను రాత్రివేళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం దీన్ని ప్రయోగించింది. భారత రక్షణ �