కాంగ్రెస్లో నలుగురు లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రిపదవి దక్కలేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ చెప్పారు. లంబాడీలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. గురువారం బాగ�
రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివనాయక్ డిమాండ్ చేశారు. తలాపునే సీతారామ ప్రాజెక్టు ఉన్నా నీళ్లను మాత్రం పొరుగు జిల్లాకు ఎలా తీసుకెళ్తార
లగచర్ల ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం గ్రామంలో నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుందని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవనాయక్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్
కొడంగల్ గిరిజన రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫార్మా కంపెనీల కోసం ముచ్చర్లలో 12 వేల ఎకరాల భూము లు ఉండగా, మళ
కొడంగల్ మండలం రోటిబండా తండాపై ప్రభుత్వం చేసిన దాడులను సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవనాయక్ తీవ్రంగా ఖండించారు. మూసీ పునర్జీవానికి ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్లో ఒక్కరూపాయి వాడినా సహిం�