హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న సీవరేజీ సమస్యల నివారణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సంస్థ ఎండీ అశోక్రెడ్డి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో సీవరేజీ సమస్యలను పరిష్కరిస్తామని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాంతాపూర్లోని రాంరెడ్డినగర్ నుంచి ఉప్పల్ నల్లచెరువు వరకు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్�
మురుగునీటి ద్వారా ప్రబలే వివిధ రకాల వ్యాధులను గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాశ్వత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి శివారు కాలనీల్లో ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం మున్�
మేయర్ విజయలక్ష్మి | మురుగునీటి సమస్యలను పరిష్కరించడం ప్రాధాన్యత అంశంగా బంజారాహిల్స్ డివిజన్లో రూ.31లక్షల వ్యయంతో పనులు చేపట్టామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.