శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గాయపడిన డ్రైవర్ నామ్సింగ్ హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొంద�
అతివేగంగా దూసుకొచ్చిన కారు ఏడుగురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది.
గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురు ప్రా ణాలు కోల్పోయారు. అధికారులు దాదాపు 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.