PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అటాక్ చేసిన ఆయన.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని అన్నారు. ఆ సమ
మత మార్పిడులు తీవ్రమైన అంశమని, దానికి రాజకీయ రంగు పులమొద్దని సుప్రీం కోర్టు సూచించింది. బలవంతపు/మోసపూరిత మత మార్పిడుల విషయంలో కేంద్రం, రాష్ర్టాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అటార్నీ జనరల్ సాయం చే�
బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.