Snakebite Scam | పాము కాటు కుంభకోణం గురించి తాను ఎప్పుడూ వినలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి కొత్త కుంభకోణం జరిగిందని విమర్శించ�
Flooded Bridge | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న వంతెనను (Flooded Bridge) దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు (Man Swept away).
Soldiers | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్ల (Soldiers)తో వెళ్తున్న బస్సు కారును బలంగా ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో దుస్థితి వెలుగు చూసింది. తరగతి గదుల శ్లాబ్ నుంచి వర్షం నీరు కారడంతో విద్యార్థులు ఏకంగా గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు. మధ్యప్రదేశ్లోని గిరిజన సియోని జిల్లాలో ఈ
Leopard Attack: ఈ మధ్య అటవీ ప్రాంతాల పరిసర గ్రామాల్లో జనంపై వన్య మృగాల దాడులు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పొయ్యిల కట్టెల కోసం వెళ్లిన ఒక మహిళపై