మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పలు సెమిస్టర్స్ పరీక్షలు ఈ నెల 28నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని ప్ర�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ 1, 5 పరీక్షలు సజావుగా జరిగినట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాదికి ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్టియర్ విద్యాక్యాలెండర్ను జేఎన్టీయూ విడుదల చేసింది. 9 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. 23 నుంచి 28 వరకు దసరా సెలవుల�