రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేదోటి చేసేది మరోటి అన్నట్లుగా పరిపాలన సాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వావలంభనతోనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే మాటలను కాంగ్రెస్ నేతలు పదే ప�
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) మహి ళా సభ్యులకు తాము వ్యవసాయ రంగంలో ఉపకరించే 200 డ్రోన్లను అందించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. వివిధ ఎస్హెచ్జీలకు ప్రధాని మోదీ 1000 డ్రోన్లు అందచేశారని, అందు�
Amla Pickle | ఆదిలాబాద్ జిల్లాలో ఉసిరి బాగా పండుతుంది. వాటితో అనేక ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు గిరిజన మహిళలు. ఏడాది క్రితం సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఉట్నూర్ ప్రాంతంల
పరిగి, మే 6 : బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులో మహిళలు ముందున్నారని, 97 శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెం�
వికారాబాద్ : స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు ప్రోత్సాహం అందజేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని పరిగిలో జరిగిన అంతర్జాతీయ మహి�