రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్లోనే ఉన్నది.
Seetakka | నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన మంత్రి వర్గం నిరుద్యోగులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. మీరు ఎంత గగ్గో