భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహాఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలంలో ఆదివారం రాములోరు సీతమ్మను పరిణయమాడే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చె�
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని బేడా మండపం వద్ద రామయ్య తండ్రికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహదాశీర్వచనం కార్యక్రమాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించ
తిరుపతి కోదండరామాలయంలో డిసెంబర్లో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1, 28 తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం జరుగనున్నదని ఆలయ అధికారులు తెలిపారు.