Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో అక్రమాలు ఒకొకటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో అధికారితోపాటు ముగ్గురు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తొర్రూరు మం
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలుకరించాయి. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత�
ధారూరు : రైతులకు జాతి ఆహార భద్రత మిషన్ పథకం కింద వేరుశనగలు పంపిణీ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ అన్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు