పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై మహానగరానికి ఉగ్ర (Terrorist) ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాని (Ayodhya Ram Mandir)కి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ధ ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.
Terrorist Pannun: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ .. క్రికెటర్లకు బెదిరింపులు ఇచ్చాడు. ఇంగ్లండ్, ఇండియా మధ్య జరిగే టెస్టుకు వార్నింగ్ ఇచ్చాడు. రాంచీ టెస్టును అడ్డుకోవాలని మావోలకు రిలీజ్ చేసిన ఓ వీడియ�
చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రా�