Bihar Elections | రెండో దశ పోలింగ్కు (Bihar Elections) బీహార్ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ఈనెల 6న నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పోలింగ్ (Second Phase Elections) నవంబర్ 11 మంగళవారం జరగనుంది.
పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై మహానగరానికి ఉగ్ర (Terrorist) ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాని (Ayodhya Ram Mandir)కి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ధ ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.
Terrorist Pannun: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ .. క్రికెటర్లకు బెదిరింపులు ఇచ్చాడు. ఇంగ్లండ్, ఇండియా మధ్య జరిగే టెస్టుకు వార్నింగ్ ఇచ్చాడు. రాంచీ టెస్టును అడ్డుకోవాలని మావోలకు రిలీజ్ చేసిన ఓ వీడియ�
చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రా�