కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం(02707) మధ్య మరో వందే భారత్ రైలును ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పది రైళ్లను మంగళవారం ప్రారంభించారు. ఖమ్మం రైల్వే స
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో వందేభారత్ రైళ్లకు వందశాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నా.. మరిన్ని రైళ్లు కేటాయించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ముందుగా ఉత్తర భారత్ వందేభారత్లు ప్రారంభించిన కేంద్రం ఆలస్యంగా తె
Vande Bharat train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.