Gurram Pavankumar Goud | ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ను తాము ఏమి చేయలేదని చెప్పారని, ముఖ్యమంత్రి చెప్పింది పూర్తిగా అసత్యం అని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. సిక�
ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్లో డివిజన్ల విభజన ఇష్ట
Talasani Srinivas Yadav | సైబరాబాద్, శంషాబాద్ అనేవి ఒకప్పుడు చిన్న గ్రామాలు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాలక్రమంలో అవి విస్తరించబడ్డాయని పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందా అని త�
Secunderabad | సికింద్రాబాద్ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రకు నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణను నిర్ణయించింది. గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఇవాళ సికింద్రాబాద్ మ�