BRS Leaders | పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన సాందరికారి ఉమ సురేష్ దంపతుల కుమార్తే సాందరికారి లహరి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ను సాధించింది.
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.