సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్గా పనిచే�
సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు, బ్యాంక్ల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు వీలైనంతకాలం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. రెండో టెర్మ్, మూడో టెర్మ్ పునర్నియామకానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు