సెల్ఫీ మోజుకు ఆరుగురు జలసమాధి అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గోదావరిలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి.
మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.
అమెరికాలోని అలస్కా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. తాజాగా 10 మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవ
army helicopter:అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టూటింగ్ హెడ్క్వార్టర్స్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్ట