అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై (Coaching Centres) ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. అనుమతి లేకుండా సెల్లార్లు, మేస్మెంట్లలో నడుస్తున్న పది కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీలను మూసివేసింది. నిబంధనలక�
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.
Illegal Children's Home | చిల్డ్రన్స్ హోమ్ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. (Illegal Children's Home) దీంతో రైడ్ చేసిన అధికారులు బాలల ఆశ్రమానికి సీల్ వేశారు. అందులో ఉంటున్న 25 మంది బాలికలను ప్రభుత్వ పిల్లల �
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
రూ 100 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో గురుగ్రాంలోని థీమ్ పార్క్ కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్ను హర్యానా షెహ్రి వికాస్ ప్రాధికరణ్ (హెచ్ఎస్వీపీ) సీల్ చేసింది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి సీల్ వేశారు. ఈ కార్యాలయం తమదంటే తమదని రెండు వర్గాలు వాదనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. దీనికి సంబంధించి ఒక నోటీసును కార్యాలయం డోర�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ‘బుర్జ్ ఖలీఫా’ నమూనాతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. దానిని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న న�
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�