మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని �
పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్బీపాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తులపై విచారణ నివేదికలివ్వడంలో జాప్యం చేస్తున్న మరో 13 మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు.
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
MLA Quota MLC Election Nomination scrutiny Process Completed | ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్ మహేశ్ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా..