కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్ల
వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్య�
Smuggler Caught During Pushpa 2 Screening | డ్రగ్స్ స్మగ్లింగ్తోపాటు రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు.
The Kerala Story:. ద కేరళ స్టోరీ చిత్రం టెలికాస్ట్ను నిలిపివేయాలని సీఎం విజయన్ దూరదర్శన్ను డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం కోసం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ను వాడడం సరికాదు అని విజయన్
మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవ
ప్రపం చ రికార్డు లక్ష్యంగా ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం రెట్టింపు జోష్తో కొనసాగుతున్నది. 48 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య దాదాపు 98 లక్షలుగా నమోదైంది. ఈ లెక్కన మంగళవారం లేదా బుధవారంత�