వేసవి వచ్చేసింది. మండే ఎండల్ని మోసుకొచ్చింది. అయితే, వేసవి అంటేనే కొందరు భయపడిపోతుంటారు. ఎండల్ని చూసి గజగజ వణికిపోతుంటారు. దీనినే వైద్య పరిభాషలో ‘హీలియోఫోబియా’గా పిలుస్తారు. ఈ ఫోబియా ఉన్నవారు ఎండలోకి వె�
ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెల 6,7 తేదీల్లో అదనంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్