సైన్స్లో సరైన పరిశోధనలు జరిగి, సరిగ్గా వినియోగించకుంటే దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భా
సైన్స్ ప్రాధాన్యతను నేటి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ, ప్రపంచ సవాళ్లను తగ్గించడంలో, మానవ సంక్షేమానికి భరోసా ఇవ్వడంతో పాటు శాస్త్రీయ జ్ఞానాన్ని విస్తృతం చేయాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ �
వివిధ రంగాల్లో యువత సైన్స్ను ఉపయోగించి నూతన ఒరవడిని సృష్టించాలని బీడీఎల్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సీవీ రామన్ జయంతిని పురస్
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జడ్చర్లలోని విద్యాసంస్థల్లో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.