కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్లో వి�
కులమతాలకు అతీతంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. ఇది విద్యతోనే సాధ్యమని పిల్లలను బాగా చదివిస్తారు. ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు లేకపోవడంతో పస్తులుండైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు
‘మనఊరు-మనబడి’లో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. న్యాల్కల్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి,