నూతన ‘జాతీయ విద్యా విధానం’ (ఎన్ఈపీ)లో భాగంగా వీడీ సావర్కర్పై పాఠ్యాంశాల్ని మధ్యప్రదేశ్ స్కూల్ సిలబస్లో చేర్చుతున్నామని ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఇందర్సింగ్ పార్మర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష
బెంగళూరు: భగవద్గీతే కాదు ప్రతి మత గ్రంథం ధర్మాన్ని బోధిస్తుందని కర్ణాటక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కే రెహ్మాన్ ఖాన్ అన్నారు. ధర్మం, భారతీయ సంస్కృతిని బోధించేది భగవద్గీత మాత్రమే అని బీజేపీ చెప్ప�
బెంగళూరు: భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే కాదని, అందరికీ వర్తిస్తుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. నిఫుణుల అంగీకారంతో దీనిని స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. బీజేపీ అధి�