ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ(ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో �
బడుల్లో ఎన్నికలకు నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నేటి(శనివారం) నుంచే ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు అన్
విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత
సర్కారు బడుల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ) గడువును ప్రభుత్వం జూన్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. కమిటీల గడువ