మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.43 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలల వారీగా నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.1.65 కోట్లను విడుదల �
School Buildings | విద్యార్థులకు గదుల కొరత ఉన్నా తప్పని పరిస్థితులలో గ్రామపంచాయతీ భవనాలు లేక కొన్నిచోట్ల భవనాలు నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన
Mana Ooru Mana Badi | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు - మన బడి పథకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బ�
నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో కొత్తగా నిర్మించే బిగాల కృష్ణమూర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బిగాల గంగారాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అర్బన్, బోధన్ ఎ�