కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. వర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వాటి అభి�
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపి�