రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల కంటే దాదాపు మూడు, నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేస్తామని ప్రకటించిన ప�
ఎస్సీ సంక్షేమ శాఖపై శాసనసభా కమిటీ హాల్లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ సమీక్ష నిర్వహించనున్నది. ఇందులో శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నదని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యుల�
ఎస్సీ సంక్షేమశాఖ అధికారుల పని తీరుపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వస్తున్నారే తప్ప ప్రభుత్వ నిర్దేశిత గడువులో పనులు చేయడం లేదని అసహనం వ్యక్తం చే�
Minister Koppula Eshwar | ఎస్సీ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్�