సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల నిర్వహణకు మర్కూక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పోలీస్ గృహ సముదాయాలు అనువుగా ఉన్నాయని, సంబంధిత అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేంచారు.
అశాస్త్రీయమైన సర్దుబాటు జీవో 25ను సవరించడంతోపాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాలమూరు కలెక్టరేట్ ఎదుట యూఎస్పీ�
భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ నెల 12న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ నెల 22న గురుకుల పాఠశాలను కమిషన్ బృందం సందర్శించనున్నది.