భారత దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో సావిత్రీబాయి పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి �
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.
సామాజిక అభివృద్ధికి పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా తమ సామా జిక వర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసి జీవితాలనే సమాజానికి అంకింతం చేసిన ఫూలే దంపతుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మాలీ సం
సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంచిర్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషత్ధ్వని సూచించారు. బుధవారం మంచిర్యాలలో తెలంగాణ బీసీ సంక్షేమ �