కోల్కతా: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఊహించని బహుమానం లభించింది. అప్పటి వరకూ సింపుల్గా ఇంట్లోనే తన బర్త్�
కోల్కతా: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కోల్కతాలోని తన ఇంట్లో స్పెషల్ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడా�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
లండన్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డెవోన్ కాన్వే ఈ కొత్త రిక�
ముంబై: ఎమ్మెస్ ధోనీ ఓ లెజెండరీ క్రికెటర్. కెరీర్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా, అంతకుమించి బెస్ట్ ఫినిషర్గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. గొప్ప ప్లేయర్స్ ఆ స్థ
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నా.. ఐపీఎల్ మాత్రం సుమారు నాలుగు వారాల పాటు విజయవంతంగా నడిచింది. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేశారు. ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, �
కోల్కతా: కరోనా ప్రభావంతో భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను నిర్వహించలేకపోతే తమ వద్ద ప్లాన్-బి ఉందని ఐసీసీ సీఈవో అలార్డైస్ చెప్పగా.. మరోవైపు మెగాటోర్నీకి అత్యుత్తమంగా ఆతిథ్యమిస్తామని బీసీసీఐ అధ్యక్ష
ముంబై: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వడం లేదు. ఈ మ్యాచ్ సౌథాంప్టన్లో జరగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొనబోతున్నట్లు వా�