అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ�
యజమాని పుట్టిన తేది, నక్షత్రం, జన్మ స్థలం తదితర వివరాలతో ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ నివాసంలోకి ఏ శుభ సమయాన ప్రవేశించాలనేది శాస్త్రం చెబుతుంది. ఆ అనుకూల సమయం ఎంతో గొప్ప ఫలితాన్ని, ఆనందకరమైన వృద్ధిని అందిస్త
ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పేరుతో కేంద్రం ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టిన పథకానికి సత్తుపల్లి పట్టణంలోని పాతసెంటర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఓల్డ్ యూపీఎస్) ఎంపికైంది. ఈ �
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పాత సెంటర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని రాజ్యసభ