Satnala project | అధికారుల అసమర్ధత, నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు(Satnala project) గేట్లను అధికారులు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో పెండ
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు 24 వేలు కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 14 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది.
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రెండు(సాత్నాల, భోరజ్) మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు కానున్నాయి.
సరిగ్గా 39 ఏళ్లక్రితం.. ఆ గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైంది. సర్కారు ఇచ్చిన పునరావాసంతో స్థానచలనం పొందింది. గ్రామస్తులంతా ఎక్కడెక్కడికో వెళ్లి తోచిన ఉపాధితో బతుకులీడుస్తున్నారు.