దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘కథలు’ (మీవి మావి). సతీష్ వేగేశ్న, దుష్యంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్లో మొదటి కథ ‘పడవ’ మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. దర
‘శతమానం భవతి’ ‘శ్రీనివాస కల్యాణం’ వంటి సినిమాల ద్వారా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సతీష్ వేగేశ్న. తాజాగా ఆయన ఓటీటీలో అరంగేట్రం చేశారు. పల్లెటూరి కథలతో కూడిన ఓ వెబ్సిరీస్ను రూపొం�
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తొలి సినిమాకు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్నారు. శ్రీవేదాక్షర మూవ�