Operation Sindoor | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమ
డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది.
భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కని
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో ఉన్న బుచ్చా పట్టణం ఇప్పుడో శవాల దిబ్బగా మారింది. అక్కడ భారీ స్థాయిలో రష్యా సైనికులు సామూహిక హత్యలకు పాల్పడ్డారు. ఓ శ్మశానవాటిక వద్ద సుమారు 45 అడుగల గొయ్యి