జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 21న జనగామలో భారీ నిరసనదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవా
చెట్ల పన్ను మాఫీ, ఎక్స్గ్రేషియా వంటి గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ న�