నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎస్ఈఎస్టీఎస్)స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చే�
Medaram | మేడారం (Medaram )మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా.ఎ.శరత్ (Sarath) అన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి త�
కడ్తాల్, జూన్ 7, (ఆమనగల్లు) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ. శరత్ ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వ