‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో చేర్పించి మా పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోబోం’ అంటూ బడిబాట కార్యక్రమాన్ని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో బడిబాటలో భాగంగా ఇంటి
దేశంలోనే మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివ�
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) టాప్ 10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో తెలంగాణకు చెందిన 19 గ్రామాలుండడం రాష్ట్రానికే గర్వకారణమని వెల్లడించార
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో తెలంగాణలోని పల్లెలు దేశంలోనే అగ్రభాగాన నిలవడానికి సీఎం కేసీఆర్ కృషే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి...