కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగుతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తంగి గ్రామంలో జాతీయ రహదారిపై మురుగు పారుతున�
Bhuvanagiri | హక్కుల సాధన కోనం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) ఆందోళనబాట పట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు న�