బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.
The Kerala Story | దేశంలో మతతత్వం, వివక్షను సృష్టించేందుకు మాత్రమే సినిమాలను ఉపయోగించుకునే వారిని సమర్థించడం సరికాదని కేరళ సీఎం విజయన్ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఈ దేశాన్ని వర్గీకరించడానికి, తప్పులను వ్య�
కర్ణాటకలో రౌడీషీటర్లకు ఆశ్రయ కేంద్రంగా బీజేపీ మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్లైంట్ సునీల్ �
న్యూఢిల్లీ : ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాలను సంఘ్ పరివార్గా పిలవడం సరైంది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబం అంటే మహిళలు, పెద్దల పట్ల ఆప్యాయత, గౌరవం కనబరిచే వాతావరణం ఉంటుందని, ఆరెస్సెస్