వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
పంటలు సరిగ్గా పండక, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పది రోజుల క్రితం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఆగం చేయడంతో ఇంటి పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోత
సంగెం భీమలింగేశ్వర స్వామి సాక్షిగా హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్�
లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలంలోని బాలునాయక్తండా, నల్లబెల్లి, నార్లవాయి, మొం డ్రాయి, ముమ్మిడివరం,
వరంగల్ | వరంగల్: జిల్లాలోని సంగెం మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తీగరాజుపల్లిలో హంస సంపత్ (50)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు