మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్ ఇసుక రీచ్ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం నిరసన తెలిపారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ర
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులకోసం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పుగార్లపాడు శివారులో తుంగభద్ర నది వద్ద ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది.
వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి లారీల్లో హైదరాబాద్లోకి ఇసుక అక్రమంగా ఎలా వస్తుం ది...? దీనికి సహకరిస్తున్న వారెవరు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది.
ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.