మధిర ప్రాంతంలో ఎడ్ల బండ్లతో ఇసుక తోలకాలను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వారికి అనుమతి ఇవ్వాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. శనివా�
ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం
మెట్పల్లి పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. మెట్పల్లి, మల్లాపూర్లోని పెద్దవాగు, గోదావరి నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలిపోతున్నది. అసలే అక్రమ దందా, ఆ పై త మ ఇష్టారీతిగా ట్రాఫిక్ నిబంధనలను క�