Udhayanidhi Stalin | తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, అది మలేరియా, డెంగ్యూ, కరోనా ల�
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్' (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనుల