డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఇక్కడి కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణా
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎ�
కొండగట్టు అంజన్న క్షేత్రం కిక్కిరిసింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనా�