ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్పేట పోలీస్
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహ�
Road accident | బైకు(Bike)ను డీసీఎం(DCM) ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన శామీర్పేట(Sameerpet) వద్ద గల రాజీవ్ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ సుధీర్కుమార్, ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..�