ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్.. ఐపీఎల్ 16వ సీజన్లో రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం పోరులో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలుత ఢిల్లీ నిర్ణ
టాపార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 203/0తో గురువారం మూడో రోజు ఆట కొనసాగించిన తమిళనాడు.. 510/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.